విద్యార్థుల సమస్యల పరిష్కారమే NSUI కర్తవ్యం - బల్మూరి వెంకట్
మంచిర్యాల జిల్లా పట్టణంలో ఉన్నMIMS డిగ్రీ కళాశాలలోNSUI జిల్లా అధ్యక్షులు *ఆదర్శ వర్ధన్ రాజు* అధ్యక్షతన నిర్వహించిన BEHTAR BARAT నమోదు కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ గారు విన్నూత్న ఆలోచన సాకారమే ఈ BEHTAR BHARAT నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కావున విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నమోదు చేసుకొని వారి సమస్యలను తమకు తెలియజేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొక్కిరాల సురేఖ సాగర్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వారే అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరచుకొని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నరేష్, స్టేట్ కో ఆర్డినేటర్ తిరుమల రావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వినేష్, అన్వర్, అజయ్ గౌడ్, సాయి కుమార్, మనోజ్ వర్మ, మనీ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..
మంచిర్యాల జిల్లా పట్టణంలో ఉన్నMIMS డిగ్రీ కళాశాలలోNSUI జిల్లా అధ్యక్షులు *ఆదర్శ వర్ధన్ రాజు* అధ్యక్షతన నిర్వహించిన BEHTAR BARAT నమోదు కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ గారు విన్నూత్న ఆలోచన సాకారమే ఈ BEHTAR BHARAT నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కావున విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నమోదు చేసుకొని వారి సమస్యలను తమకు తెలియజేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొక్కిరాల సురేఖ సాగర్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న వారే అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరచుకొని తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నరేష్, స్టేట్ కో ఆర్డినేటర్ తిరుమల రావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వినేష్, అన్వర్, అజయ్ గౌడ్, సాయి కుమార్, మనోజ్ వర్మ, మనీ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

No comments:
Post a Comment