గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల ఫిబ్రవరి 2వ తేదిన అపాయింట్ డే గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల అపాయింట్ డే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....
ఫిబ్రవరి రెండు అపాయింట్ డేగా ఖరారు..ఎన్నికలు జరిగిన పంచాయతీలు ఆరోజు మొదటి సమావేశం కావాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.....
నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ.

No comments:
Post a Comment