రచయిత : గోడిసెల శ్రీహరి, ( డా,, బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహిత )
ఎద్దు మాంసం
----------------------
రామాయణాన్ని చదువు
యజ్ఞం. యాగాలు చేస్తూ
పశువుల చంపి మాంసం
తిన్నది బ్రాహ్మణులు కాదా !
వసిష్ఠుడు గో మాంసం
వండి విందు భోజనానికి
రాముణ్ణి అవ్వణించలేదా.
నీతి మాటలు చెప్పుతుండ్లు నేటి
వారి వారసులు
తాము శాకాహారులమని
శాకాహారమిచ్చు చెట్లు కూడా జీవులేనన్నది
వారికీ తెలియదా !
చరిత్ర తెలియనోళ్లు
గోమాంసం తిన్నారని
ముస్లిం. దళితులపై
దాడులు చేస్తూ
మారణకాండ చేస్తూండ్లు
ఆకలి తీర్చుకోవడానికి
చచ్చిపోయిన ఎద్దు
మాంసంతిని వాటి
తోళ్లతో చెప్పులు చేసి
సమాజానికిచ్చింది మాదిగన్నాకదా !
చచ్చిపోయిన పశువుల
చర్మాలను ఒలిచి
డప్పుగా చేసి సంగీతాన్ని
సృష్టించింది మాదిగన్నాకదా !
జ్ఞానం ఈ దేశపు మూలవాసులదైతే
కుతంత్రాలతో జ్ఞానాన్ని
సొంతం చేసుకున్నది బ్రాహ్మణులుకదా !
ఎద్దు మాంసం తిన్న
దేశాలు శాస్త్ర సాంకేతిక
రంగాలలో ముందుంటే
ముప్ఫైయారు కోట్ల
దేవులున్న మనదేశం
ఎందుకని వెనుకబడి వుందో చెప్పగలరా
హిందూ మతవాదులు.
ఎద్దు మాంసం
----------------------
రామాయణాన్ని చదువు
యజ్ఞం. యాగాలు చేస్తూ
పశువుల చంపి మాంసం
తిన్నది బ్రాహ్మణులు కాదా !
వసిష్ఠుడు గో మాంసం
వండి విందు భోజనానికి
రాముణ్ణి అవ్వణించలేదా.
నీతి మాటలు చెప్పుతుండ్లు నేటి
వారి వారసులు
తాము శాకాహారులమని
శాకాహారమిచ్చు చెట్లు కూడా జీవులేనన్నది
వారికీ తెలియదా !
చరిత్ర తెలియనోళ్లు
గోమాంసం తిన్నారని
ముస్లిం. దళితులపై
దాడులు చేస్తూ
మారణకాండ చేస్తూండ్లు
ఆకలి తీర్చుకోవడానికి
చచ్చిపోయిన ఎద్దు
మాంసంతిని వాటి
తోళ్లతో చెప్పులు చేసి
సమాజానికిచ్చింది మాదిగన్నాకదా !
చచ్చిపోయిన పశువుల
చర్మాలను ఒలిచి
డప్పుగా చేసి సంగీతాన్ని
సృష్టించింది మాదిగన్నాకదా !
జ్ఞానం ఈ దేశపు మూలవాసులదైతే
కుతంత్రాలతో జ్ఞానాన్ని
సొంతం చేసుకున్నది బ్రాహ్మణులుకదా !
ఎద్దు మాంసం తిన్న
దేశాలు శాస్త్ర సాంకేతిక
రంగాలలో ముందుంటే
ముప్ఫైయారు కోట్ల
దేవులున్న మనదేశం
ఎందుకని వెనుకబడి వుందో చెప్పగలరా
హిందూ మతవాదులు.

Nice
ReplyDelete