Friday, April 12, 2019

సిల్వర్ పథకాన్ని గెలుపోందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్

సిల్వర్ పథకాంతోపాటు, ప్రశంసా పత్రం అందజేస్తున్న ప్రముఖులు

  • చిల్డ్రన్స్ కేటగిరి లో సిల్వర్ పథకాన్ని గెలుచుకున్న మన మంచిర్యాల జిల్లా వాసి
  • గతంలో జాతీయ, రాష్ర్టస్థాయి అవార్టులను పోందిన జవాజి కుమారస్వామి గారు
  • ఫోటో & విడియోగ్రాఫీలో తనశైలే వేరు.. తన నైపుణ్యనికి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు
హైదరాబాద్ శంషాబాద్ లో క్లాసిక్ కన్వెన్షన్ త్రి లో జరిగిన ఫోటోపీనా మరియు తెలంగాణ రాష్ట్ర ఫోటో&విడియోగ్రాఫర్స్ ప్రోపేషల్ అసోసియేషన్ (TPVPA) ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల ఫోటోపీనా ఎక్సబిషన్ కార్యక్రమంలో తేదీ ఏప్రిల్ 5,6 మరియు7 లో ఉగాది సందర్భంగా సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఫోటోగ్రఫీ  కాంపిటేషన్ నిర్వహించారు ఇందులో మూడు వేల పైగా ఎంట్రీలు వచ్చాయి. అందులో మూడు విభాగాలుగా విభజించారు, అందులో లో 50 ఎంట్రీలను సెలెక్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా కు చెందిన జవాజి కుమారస్వామికి చిల్డ్రన్స్ కేటగిరి లో  సిల్వర్ పథకాన్ని తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు,తెలంగాణ రాష్ట్ర BC కమిషన్ చైర్మన్ B.S రాములు గారు,B.C కమిషన్ సినీయర్ మెంబర్ వకులాభారణం కృష్ణమోహన్ రావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ అధ్యక్షులు జనార్దన్ ,సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ అకాడమీ చేర్మెన్ MC శేఖర్ ,TSPPWS అధ్యక్షులు ఎడిట్ పాయింట్ రమేష్, అధ్యక్షులు SVS వెంకట్,మరియు గ్రేటర్ హైదరాబాద్ Tpvpa అధ్యక్షులు పరికిపండ్ల వివేక్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఫోటో&విడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు.


చిల్డ్రన్స్ కేటగిరిలో అవార్టు పోందిన ఫోటో



👉 అవార్టు గ్రహిత యుాటుాబ్ ఛానల్





👉 వారు చిత్రించిన సనివేశాలు

మీరు ఇంకా మరేన్నో అవార్టు తీసుకు ఇంకా అత్యుత్తమైన స్థానానికి పిల్లలని కోరుకుంటున్నాము - మేముసైతం ఆన్ లైన్ స్యుాస్, తెలంగాణ రాష్ట్రం


No comments:

Post a Comment