Thursday, February 7, 2019

రైతు రాజ్యం రావాలి, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వల్లే అది సాధ్యం - బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు

                      కిసాన్ మేళాలో ప్రసంగ్రిస్తున్నా బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ  దుర్గం చిన్నయ్య గారు
మేముసైతం బెల్లంపల్లి నియోజకవర్గం :- రైతు రాజ్యం రావాలి, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వల్లే అది సాధ్యం అని దుర్గం చిన్నయ్య గారు అన్నారు. బెల్లంపల్లి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ( ATMA ) వారి సౌజన్యంతో జరిగిన " కిసాన్ మేళా " కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా హాజరై రైతులకు వ్యవసాయ సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి గారు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు...

                         కిసాన్ మేళాలో ప్రసంగ్రిస్తున్నా   మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి గారు                                                        ఈ కార్యక్రమంలో రైతులతో పాటు  ఎంపీపీ సుభాష్ రావు గారు, ATMA చైర్మన్లు బాణయ్య గారు,ZPTC కారుకూరి రాంచందర్ ,నర్సింగరావు, రాజు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజా సంఘ నాయకులు  తదితరులు పాల్గొన్నారు ...

No comments:

Post a Comment