Sunday, February 3, 2019

33వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుపొందిన " ప్రముఖ ఫోటోగ్రాఫర్ జవాజి కుమార స్వామి "

  పోటీలలో గెలుపోంది జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ అందుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ కుమార స్వామి                గతనెల జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేది వరకు  అరకు ,విశాఖపట్నంలో జరిగిన సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ  33వ  జాతీయస్థాయి  ఫోటోగ్రఫీ పోటీలలో  మంచిర్యాల  జిల్లాకు   చెందిన ప్రముఖ  ఫోటో గ్రాఫర్ జవాజి కుమారస్వామి గారికి(బాడీ పాయింట్ లో)జాతీయ స్థాయి  గోల్డ్ మెడల్ గెలుపొందారు. ఇట్టి కార్యక్రమంలో  mc శేఖర్ గారు, ముసుని వెంకటేశ్వరరావు గారు, నరేందు గోష్ కలకత్తా  గారితో పాటు పలు రాష్ట్ర ల నుండి విచ్చేసిన 150 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.                                                             జాతీయ స్థాయి  గోల్డ్ మెడల్ గెలుపొందినందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు   ఫోటోగ్రాఫర్స్,  స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు జవాజి కుమారస్వామి  అభినందనలు  తెలియజేయటం జరిగింది.

No comments:

Post a Comment