పోటీలలో గెలుపోంది జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ అందుకున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ కుమార స్వామి గతనెల జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేది వరకు అరకు ,విశాఖపట్నంలో జరిగిన సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ 33వ జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ జవాజి కుమారస్వామి గారికి(బాడీ పాయింట్ లో)జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుపొందారు. ఇట్టి కార్యక్రమంలో mc శేఖర్ గారు, ముసుని వెంకటేశ్వరరావు గారు, నరేందు గోష్ కలకత్తా గారితో పాటు పలు రాష్ట్ర ల నుండి విచ్చేసిన 150 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుపొందినందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు ఫోటోగ్రాఫర్స్, స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు జవాజి కుమారస్వామి అభినందనలు తెలియజేయటం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం.*• *1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల* • *నాడు చెరువు కట్ట బడి, నేడు బెల్లంపల్లి బస్తి బడిగా ప్రసిద్ధి*• *ఎంతోమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, నక్సలైట్లు, ప్రభుత్వ అధికారులను, బొగ్గు గని కార్మికులకు ఇచ్చిన పాఠశాల*
ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం 1950వ సంవత్సరంలో పురుడు పోసుకున్న పాఠశాల నాడు చెరువు కట్ట బడిగా... నేడు ...
-
పెరియార్ ఇ.వి.రామస్వామి జీవిత చరిత్ర జననం,రాజకీయం ప్రవేశం, ఉద్యమాలు పెరియార్ నిర్వహించిన పోరాటాలు పెరియర్ రామస్వామి పిల్...
-
బెల్లంపల్లి, జూన్ 20 (మేము సైతం) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మరం దేవేందర్ తెలిపారు . తెలంగాణ పాలిటెక్...


No comments:
Post a Comment