Sunday, February 17, 2019

సైనికులకు సంతాపం వక్తపరుస్తు శాంతీర్యాలిని నిర్వహించిన గురిజాల గ్రామస్థులు

సైనికులకు సంతాపం వక్తపరుస్తుా శాంతీర్యాలిని నిర్వహించిన గురిజాల గ్రామస్థులు



ఈ రోజు తాళ్ల గురజాల గ్రామపంచాయతీ యువకులు, ప్రజా సంఘాల నాయకుల మరియు గ్రామ ప్రజలు  ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్ లో పుల్వామా జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్  సైనికులకు సంతాపం తెలుపుతూ క్యాండిల్ తో శాంతీ ర్యాలీ తీయడం జరిగింది .పెద్ద ఎత్తున యువకులు ఈ కార్యక్రమంలో పాల్లోని జై జవాన్, జై భారత్ నినాదలతో గ్రామంలో ర్యాలి నిర్వహించి దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి చాంద్ పాషా, వంగ  రామన్న,  డాకుారి సురేష్, బండి పెళ్లి శ్యామ్, బాల, నాందేవ్ , తాటికొండ సత్యనారాయణ, మూటపోతుల  రాంబాబు, , బి శేఖర్, పల్లె సాయి మరియు పోలీస్ సిబ్బందిలతో పాటు పెద్దఎత్తున గ్రామస్థులు పాల్లోన్నారు.... (న్యుాస్/R.P.B)

No comments:

Post a Comment